
సిద్ధిపేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు టీఆర్ఎస్ నేత హరీష్రావు. ఉదయాన్నే పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరీష్ రావు దంపతులు ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు హరీష్. ఓటింగ్ పట్ల ప్రజల్లో పాటిజివ్ ఉందన్నారు.