అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని సగం మనిషినే రమ్మనలేం : శ్రీకాంత్‌రెడ్డి

అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని సగం మనిషినే రమ్మనలేం : శ్రీకాంత్‌రెడ్డి

కనీసం చర్చకు పెట్టాల్సిన అంశాలకు కూడా ప్రతిపక్షం ఇవ్వలేకపోయిందన్నారు చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి. ప్రతిపక్షం ఇంకా పాత పద్దతిని వదల్లేకపోతోందన్నారాయన. మీడియాకెక్కి అపద్దపు ప్రచారం చేసే దిశగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందంటూ ఫైర్‌ అయ్యారు. ప్రతిపక్షానికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం బీఏసీలో టీడీపీకి దక్కే స్థానం చాలా తక్కువన్నారు. కానీ అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని సగం మనిషిని రమ్మనలేం కదా? అందుకే పూర్తిగా వచ్చేందుకు అనుమతిచ్చామన్నారు

కనీసం చర్చించే అంశాల్ని విపక్షం ఇవ్వలేకపోయింది - శ్రీకాంత్‌రెడ్డి

ప్రతిపక్షం ఇంకా పాత పద్దతిని వదల్లేకపోతోంది - శ్రీకాంత్‌రెడ్డి

మీడియాకెక్కి అపద్దపు ప్రచారం చేసే దిశగానే విపక్షం వ్యవహరిస్తోంది - శ్రీకాంత్‌రెడ్డి

విపక్షానికి ఉన్న సంఖ్యాబలం ప్రకారం బీఏసీలో టీడీపికి దక్కే స్థానం 0.5 - శ్రీకాంత్‌రెడ్డి

కానీ అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తిని సగం మనిషినే రమ్మనలేం కదా? -శ్రీకాంత్‌రెడ్డి

అందుకే పూర్తిగా వచ్చేందుకు అనుమతి ఇచ్చాం - శ్రీకాంత్‌రెడ్డి

Tags

Read MoreRead Less
Next Story