'సమ్మోహనం' నటుడు మృతి..

సమ్మోహనం నటుడు మృతి..

సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన సమ్మోహనం చిత్రంలో నటించిన నటుడు అమిత్ పురోహిత్ మరణం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం చిత్రంలో అమిత్ పురోహిత్ నటించాడు. నటుడు సుధీర్ బాబు ఓ మంచి యువ నటుడ్ని కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరీ, దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణలు కూడా అమిత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. హిందీలో పంక్, ఆలాప్ సినిమాల్లో నటించిన అమిత్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story