నల్గొండ జిల్లాలో ఉచ్చులో పడ్డ చిరుత
By - TV5 Telugu |14 Jan 2020 4:56 AM GMT
నల్గొండ జిల్లాలో ఓ చిరుత ఉచ్చులో పడింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలో ఉన్న పొలాల్లో వేరుశనగను కాపాడుకునేందుకు కొందరు ఉచ్చులు వేశారు. ఈ క్రమంలో ఓ చిరుత ఉచ్చులో పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com