దారుణం.. ఏడుగురు రైతులపై దాడి
BY TV5 Telugu6 Feb 2020 10:31 AM GMT

X
TV5 Telugu6 Feb 2020 10:31 AM GMT
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. మానవత్వం మరిచిపోయి పశువుల్లా ప్రవర్తించారు. అనాగరికంగా వ్యవహరిస్తూ కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కిందపడేసి చితకబాదారు. కర్రలతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కసిదీరా రాళ్లు విసిరి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు.
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా మాన్వర్ ఏరియాలో ఏడుగురు రైతులపై దాడి జరిగింది. చిన్నపిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చారనే అనుమానంతో గ్రామస్థులు వారిపై దాడి చేశారు. రైతులు చెప్పేది కూడా వినిపించుకోకుండా దారుణంగా కొట్టారు. వందలమంది గ్రామస్థులు చుట్టుముట్టి రైతులకు నరకం చూపించారు. వారి వాహనాలను కూడా తగులబెట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
Next Story
RELATED STORIES
Kurnool: ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన...
17 May 2022 9:15 AM GMTKiran Kumar Reddy : కిరణ్కుమార్ రెడ్డికి పీసీసీ బాధ్యతలు?
17 May 2022 6:51 AM GMTWeather Report : తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు
17 May 2022 3:00 AM GMTTDP: వైసీపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన...
16 May 2022 3:50 PM GMTAvanthi Srinivas: టీవీ5 ప్రతినిధిపై మాజీ మంత్రి చిందులు.. సహనం...
16 May 2022 2:30 PM GMTEluru: ఏపీలో జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత.. ఏలూరు సభ నుండి మధ్యలోనే...
16 May 2022 1:30 PM GMT