గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య

గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. చిల్లరకొట్టు నడుపుకుంటున్న రాధాకృష్ణమూర్తి, వెంకట నరసమ్మ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. వారి ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే చనిపోగా.. భార్య తీవ్ర గాయాలతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Tags

Read MoreRead Less
Next Story