బిగ్ బ్రేకింగ్: డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు
By - TV5 Telugu |22 May 2020 4:31 PM GMT
డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. 8 వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. డాక్టర్ సుధాకర్ శరీరంపై గాయాలున్నాయని మెజిస్ట్రేట్ నివేదికలో ఉందని.. ప్రభుత్వ నివేదికలో మాత్రం గాయాల ప్రస్తావన లేదని న్యాయస్థానం పేర్కొంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com