రమేష్కుమార్ను ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసింది : అచ్చెన్నాయుడు
By - TV5 Telugu |29 May 2020 2:01 PM GMT
ఎస్ఈసీ రమేష్కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుతో ఏపీలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని ఒక నమ్మకాన్ని కలిగించిందన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. ఎన్నికల కమిషనర్గా రమేష్ కుమార్ ఏ తప్పు చేయలేదని తాము మొదటి నుంచి చెప్పామన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థకు చెందిన వ్యక్తిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందన్నారు అచ్చెన్నాయుడు. ఏడాది కాలంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేసిందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com