AP CORONA : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!
AP Corona Cases
By - /TV5 Digital Team |19 Aug 2021 1:00 PM GMT
AP CORONA : ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 15 వందల ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదైంది. కరోనా బారిన పడి 10 మంది మరణించారు.
AP CORONA : ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 15 వందల ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదైంది. కరోనా బారిన పడి 10 మంది మరణించారు. ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 19 లక్షల 98 వేల 603కి చేరింది. అలాగే ఇప్పటివరకు కరోనాతో 13 వేల 696 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15 వేల 738 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. విశాఖలో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com