ఏపిలో కొత్తగా 8,987 కరోనా కేసులు.. 35మంది మృతి..!

ఏపిలో కొత్తగా 8,987 కరోనా కేసులు.. 35మంది మృతి..!
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో కొత్తగా 8వేల 987 కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో వైరస్ బారిన పడి 35 మంది మరణించారు.

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో కొత్తగా 8వేల 987 కేసులు నమోదయ్యాయి. ఇక 24గంటల్లో వైరస్ బారిన పడి 35 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 9లక్షల 76వేల987కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7వేల 472గా నమోదయ్యాయి. గత 24గంటల్లో 3వేల 116 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 53వేల 889 ఉన్నాయి. ఒక్క రోజులో అత్యధిక కేసులు నెల్లూరు జిల్లాలో 1,347 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 1,344 , గుంటూరు 1,202, చిత్తూరు1,063,ఈస్టు గోదావరి 851, విశాఖలో 675 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story