సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తాం : ఏపీ డీజీపీ

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తాం : ఏపీ డీజీపీ
ఫ్రంట్ లైన్ సిబ్బందిగా ఉన్న పోలీసులకు వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.

ఫ్రంట్ లైన్ సిబ్బందిగా ఉన్న పోలీసులకు వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. గత కొంత కాలంగా పోలీసులు పలు ఛాలెంజ్‌లను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఎలక్షన్లు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, దీనికి అనుగుణంగా రాజ్యాంగ బద్దమైన విధులు నిర్వహించేందుకు.. వ్యాక్సిన్‌ వేసుకోవడాన్ని త్యాగం చేస్తామని పోలీసు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని తాను గర్విస్తున్నానని గౌతం సవాంగ్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story