మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట
By - TV5 Digital Team |16 April 2021 1:45 PM GMT
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు మరోసారి ఆదేశించింది. మరో మూడు వారాల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి. ఈ నెల 20 వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com