శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లు

శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లు
టీడీపీకి పడిన బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది కాల్చివేశారని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదుచేశారు.

శ్రీకాకుళం జిల్లాలో బ్యాలెట్ పేపర్ల కలకలం రేగింది. ఈనెల 9వ తేదీ జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎల్.ఎన్ పేట పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పేపర్లు కాల్చివేసిన ఆనవాళ్లను టీడీపీ నేతలు గుర్తించారు. టీడీపీకి పడిన బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది కాల్చివేశారని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదుచేశారు. ఎన్నికల సిబ్భంది నిర్వాహకం కారణంగానే టీడీపీ అభ్యర్థి స్వల్ప తేడాతో ఓడిపోయారని ఆరోపించారు.


Tags

Read MoreRead Less
Next Story