కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన మహిళలు
By - Nagesh Swarna |8 March 2021 7:45 AM GMT
గుంటూరు జిల్లాలో మహిళలు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో మహిళలు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. దళవాయి ఆషా ఆధ్వర్యంలో 90 మంది మహిళలతో ట్రేకింగ్ నిర్వహించారు. యడ్లపాడు మండలం కొండవీడు కొండను ఎక్కి తమ సత్తాచాటారు.
ఈ కార్యక్రమానికి అడిషనల్ డీఎస్పీ సరిత ముఖ్య అతిధిగా హాజరై ట్రేకింగ్ ను ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న మహిళకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సహజసిద్దంగా అన్ని శక్తులు ఉన్నాయని ఈ సందర్భంగా డీఎస్పీ సరిత అన్నారు. నేడు మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com