కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన మహిళలు

కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన మహిళలు
గుంటూరు జిల్లాలో మహిళలు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో మహిళలు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు. దళవాయి ఆషా ఆధ్వర్యంలో 90 మంది మహిళలతో ట్రేకింగ్ నిర్వహించారు. యడ్లపాడు మండలం కొండవీడు కొండను ఎక్కి తమ సత్తాచాటారు.

ఈ కార్యక్రమానికి అడిషనల్ డీఎస్పీ సరిత ముఖ్య అతిధిగా హాజరై ట్రేకింగ్‌ ను ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న మహిళకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సహజసిద్దంగా అన్ని శక్తులు ఉన్నాయని ఈ సందర్భంగా డీఎస్పీ సరిత అన్నారు. నేడు మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారని వెల్లడించారు.



Tags

Read MoreRead Less
Next Story