ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పై హైకోర్టులో విచారణ ..!

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పై హైకోర్టులో విచారణ ..!
ఏపీ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇప్పటికే పరీక్షల వాయిదా పై నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది.

ఏపీ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఇప్పటికే పరీక్షల వాయిదా పై నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. జూలైలో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి కరోనా తీవ్రత తగ్గిందని భావిస్తే అప్పుడు ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించింది. పరీక్షలకు 15 రోజుల ముందు సమాచారం ఇస్తామని కూడా స్పష్టం చేసింది. దీనితో ఈ పిటిషన్ లపై విచారణను జూన్ 30 కి వాయిదా వేసింది హైకోర్టు.


Tags

Read MoreRead Less
Next Story