శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారిని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిదర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు రమేష్ కుమార్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. పట్టువస్త్రాలతో సత్కరించారు.

Tags

Read MoreRead Less
Next Story