రాజమండ్రి చేరిన ఉక్కు సత్యాగ్రహం పాదయాత్ర..!
By - TV5 Digital Team |19 March 2021 2:45 PM GMT
గుంటూరు సామాజిక కార్యర్త తోట సురేష్ బాబు చేపట్టిన ఉక్కు సత్యాగ్రహం పాదయాత్ర రాజమండ్రి చేరుకుంది.
గుంటూరు సామాజిక కార్యర్త తోట సురేష్ బాబు చేపట్టిన ఉక్కు సత్యాగ్రహం పాదయాత్ర రాజమండ్రి చేరుకుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. అభినందించి పాదయాత్రకు మద్దతు తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సురేష్బాబు గుంటూరు నుంచి విశాఖ వరకు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్పూర్తితో స్టీల్ప్లాంట్ను కాపాడుకునేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానని సురేష్బాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలు విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొని ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com