నెల్లూరులో గ్యాస్‌ లీకై.. ముగ్గురి మృతి

నెల్లూరులో  గ్యాస్‌ లీకై.. ముగ్గురి మృతి
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు.

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అటు గతంలోనూ ఈ ఫ్యాక్టరీలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story