ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతకు కీలక పదవి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేతకు కీలక పదవి

బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నేత యడ్లపాటి రఘునాథబాబు పార్టీకి చేసిన సేవలను కేంద్రం గుర్తించింది.. గత కొంతకాలంగా పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్న రఘునాథ బాబును.. టొబాకో బోర్డు చైర్మన్‌గా నియమించారు.. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనన్నట్టు ఉత్వర్లు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్‌ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story