ఏపీ రాజకీయ పరిస్థితిపై పాటపాడిన ఎంపీ రఘురామకృష్ణరాజు

ఏపీ రాజకీయ పరిస్థితిపై పాటపాడిన ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

ఏపీలో రాజకీయ పరిస్థితిని పాటరూపంలో వివరించారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గాయం సినిమాలోని నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాట పాడారు. ఈ పాట కృష్ణా, గుంటూరు జిల్లా ఓటర్లకు అంకితమిచ్చిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

Tags

Read MoreRead Less
Next Story