బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరిన యువత..!

బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరిన యువత..!
ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు..... టీడీపీ గెలుపు కోసం యువత సిద్ధంగా ఉండాలన్నారు.

టీడీపీ గెలుపు కోసం యువత తన బలం నిరూపించాలని పిలుపునిచ్చారు హిదూపురం ఎమ్మెల్యే నందమూర్తి బాలకృష్ణ. హిందూపురం పట్టణానికి చెందిన పలువురు యువకులు బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి బాలకృష్ణ... టీడీపీ కండువా కప్పి.... పార్టీలోకి ఆహ్వానించారు. యువత... రాజకీయాల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు..... టీడీపీ గెలుపు కోసం యువత సిద్ధంగా ఉండాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story