Tirupati : భారీ ఆధిక్యంలోకి వైసీపీ..!

Tirupati : భారీ ఆధిక్యంలోకి వైసీపీ..!
తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి 1,42,614ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ పార్టీ దూసుకుపోతుంది. ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి 1,42,614ఓట్ల ఆధిక్యంలో ఉండగా.. ఇప్పుడు లెక్కించిన ఓట్లలో గురుమూర్తికి 3,30,094, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మికి1,87,480, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకి 31,727 ఓట్లు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story