Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
నేటితో ముగియనున్న కసబ్‌ కేసు విచారణ


AA

ముంబై దాడులకు తెగపడి వందలాది మంది మృత్యువుకు కారకుడైన కసబ్ పై విచారణ ఈరోజుతో ముగిసే అవకాశాలున్నాయి. ఆర్ధర్ జైలు రోడ్డులో జరుగుతున్న విచారణలో కసబ్ తరపున పవార్, ప్రభుత్వం తరపున ఉజ్వల్ నికమ్ వాదిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 653 మంది సాక్ష్యులను విచారించగా, మరో 30 మంది ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. దాదాపు 11 వేల పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. ఇందులో పరాయి దేశంలోకి అక్రమంగా చొరబాటు, ఆయుధాల చేరవేత, హింసకు కుట్ర, తదితర ఆరోపణలపై ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ముంబై దాడులకు పాల్పడిన పది మంది టెర్రరిస్టుల్లో పోలీస్ కస్టడీలో వున్న ఏకైక టెర్రరిస్టు కసబ్.

Related Articles
Gallery