నిరాడంబరంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

నిరాడంబరంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలు.. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. వీధుల్లో గణేశ్‌ మండపాల ఏర్పాటుకు.. సర్కార్ అనుమతి నిరాకరించింది. దీంతో ఎవరి ఇంట్లో వారే గణేష్ ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ ఏడాది మట్టి ప్రతిమలకే అందరు ప్రాధాన్యత ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story