Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేసిన కసాయి తండ్రి

Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేసిన కసాయి తండ్రి
Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.

Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబైలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా చేస్తున్న భుక్యా రామ్‌కుమార్.. కుటుంబ కలహాల కారణంగా ఆరేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురును బావిలో పడేసి పరారయ్యాడు. కన్నబిడ్డలు చనిపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.

Tags

Read MoreRead Less
Next Story