Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి ఆపై తల్లి కూడా..
By - Divya Reddy |6 March 2022 12:32 PM GMT
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది.
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది. దమ్మల వీధిలో నివాసం ఉంటున్న పేర్ల ధనలక్ష్మి.. తన ఇద్దరు పిల్లలు సోనియా, యశ్వంత్లకు ఉరివేసి చంపింది. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబ గొడవల కారణంగా ధనలక్ష్మి గత ఆరుఏళ్లుగా తల్లివద్దనే ఉంటుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com