Badrinath temple : బద్రీనాథ్ ఆలయం మూసివేత..!
By - /TV5 Digital Team |15 Oct 2021 11:26 AM GMT
Badrinath temple : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.
Badrinath temple : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా చార్ ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బోర్డు తెలిపింది. ఆ రోజు నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించమని పేర్కొంది. శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచులో మునిగోపోయి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించారు. మళ్ళీ మేలో బద్రీనాథ్ ఆలయం తెరవబడింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com