Badrinath temple : బద్రీనాథ్ ఆలయం మూసివేత..!

Badrinath temple : బద్రీనాథ్ ఆలయం మూసివేత..!
Badrinath temple : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.

Badrinath temple : ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా చార్ ధామ్ దేవస్థానం మేనేజ్‌మెంట్ బోర్డు తెలిపింది. ఆ రోజు నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించమని పేర్కొంది. శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్ ఆలయుం మంచులో మునిగోపోయి ఉంటుంది. అందువల్ల భక్తులను అనుమతించారు. మళ్ళీ మేలో బద్రీనాథ్ ఆలయం తెరవబడింది.

Tags

Read MoreRead Less
Next Story