తిరుపతి ఎస్వీఆర్ జూనియర్ కళాశాలలో వైజ్ఞానిక ప్రదర్శన
* ప్రారంభించిన రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్
* ఐదు రోజులపాటు కొనసాగనున్న సైన్స్ఫేర్-2012
తిరుపతి నగరం ౩౦వ దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనకు ఆతిధ్యమిస్తోంది.స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాలలో సైన్స్ఫేర్ 2012 ను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళ,పాండిచ్చేరి,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు,ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.
ఈ నెల 24 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.మొత్తం 154 ప్రదర్శనలను ఈ సైన్స్ ఫేర్లో ఉంచారు..ఈప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్ధులు అంతర్జాతీయ సైన్స్ఫేర్కు అర్హత పొందుతారు.ఇలాంటి ప్రదర్శనలు విద్యార్ధులలోని ప్రతిభను వెలికి తీస్తాయని మంత్రి శైలజానాథ్ అన్నారు.
Published Date : Saturday, 21/1/2012 4:39 PM IST
* ఐదు రోజులపాటు కొనసాగనున్న సైన్స్ఫేర్-2012
తిరుపతి నగరం ౩౦వ దక్షిణ భారతదేశ వైజ్ఞానిక ప్రదర్శనకు ఆతిధ్యమిస్తోంది.స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాలలో సైన్స్ఫేర్ 2012 ను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళ,పాండిచ్చేరి,కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు,ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.
ఈ నెల 24 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.మొత్తం 154 ప్రదర్శనలను ఈ సైన్స్ ఫేర్లో ఉంచారు..ఈప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్ధులు అంతర్జాతీయ సైన్స్ఫేర్కు అర్హత పొందుతారు.ఇలాంటి ప్రదర్శనలు విద్యార్ధులలోని ప్రతిభను వెలికి తీస్తాయని మంత్రి శైలజానాథ్ అన్నారు.
Published Date : Saturday, 21/1/2012 4:39 PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


