ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్
By - shanmukha |14 Sep 2020 3:40 PM GMT
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఇటీవల కొద్దిగా జ్వరం అనిపించడంతో కరోనా టెస్టు చేపించుకున్నారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కరోనా సోకింది. ఇటీవల కొద్దిగా జ్వరం అనిపించడంతో కరోనా టెస్టు చేపించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్నే ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ప్రజల ఆశీర్వాదంతో త్వరలో విధుల్లోకి వస్తానని ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com