Union Budget 2021 : రేషన్ కార్డుదారులకు శుభవార్త!

Union Budget 2021 : రేషన్ కార్డుదారులకు శుభవార్త!
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ బడ్జెట్ లో రేషన్ కార్డుదారులకు నిర్మలా శుభవార్త చెప్పారు. వన్ నేషన్-వన్ రేషన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చునని.. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ రేషన్ విధానం అమలవుతుందని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story