D Roopa IPS : 20ఏళ్లలో.. 40బదిలీలే!
By - TV5 Digital Team |2 Jan 2021 1:16 PM GMT
కర్ణాటక రాష్ట్రంలోని దేవనగరిలో జన్మించిన రూప.. 2000ల సంవత్సరంలో UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేసి, ఆలిండియా 43 ర్యాంక్ సాధించారు.
నిజాయితీ గల ఆఫీసర్ లలో ప్రమోషన్స్ కంటే బదిలీలే ఎక్కువగా ఉంటాయి. ఆ కోవాకి చెందిందే ఈ ఐపిఎస్ అధికారి డీ. రూపా.. కర్ణాటక రాష్ట్రంలోని దేవనగరిలో జన్మించిన రూప.. 2000ల సంవత్సరంలో UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్లియర్ చేసి, ఆలిండియా 43 ర్యాంక్ సాధించారు. ఆమె మొత్తం 20ఏళ్ల సర్వీసులో 40 సార్లు బదిలీ అయ్యారు. ప్రస్తుతం కర్ణాటక మహిళా హోం సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న.. ఆమెను హ్యాండ్క్రాఫ్ట్స్ ఎంపోరియంకు మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు. రూప తన సర్వీసులో రెండు సార్లు ప్రెసిడెంట్ మెడల్ (2016, 2017)లో అందుకోవడం విశేషం!
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com