తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసిన త్రిదండి చినజీయర్ స్వామి..!
By - /TV5 Digital Team |19 Sep 2021 10:40 AM GMT
తమిళనాడు సీఎం స్టాలిన్ను త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ను త్రిదండి చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. భగవత్ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి స్టాలిన్ను చినజీయర్ ఆహ్వానించారు. ఈసందర్భంగా రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల విశిష్టతను చినజీయర్ స్టాలిన్కు వివరించారు. కాగా సమతామూర్తి విగ్రహా వేడకకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పలువురు ప్రముఖులను చినజీయర్ స్వామి ఆహ్వానించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com