మూడేళ్ళ తర్వాత రియాల్టీ స్టాక్స్ దూకుడు
By - Admin |27 Aug 2020 7:25 AM GMT
2017 ఏప్రిల్ తర్వాత తొలిసారిగా రియాల్టీ స్టాక్స్ దూకుడు మీదున్నాయి.
2017 ఏప్రిల్ తర్వాత తొలిసారిగా రియాల్టీ స్టాక్స్ దూకుడు మీదున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని తగ్గించడం రియాల్టీ స్టాక్స్ సెంటిమెంట్ను బలపర్చింది. దీంతో గురువారం నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 6.58శాతం లాభంతో జోరుమీదుంది. ఈ ఇండెక్స్ను డీఎల్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీ, ప్రెస్టీజ్ ఎస్ఏటట్స్, సన్ టెక్ రియాల్టీ తదితర స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com