దారుణ హత్య.. వ్యక్తి తలా, మొండెం వేరు చేసి..

దారుణ హత్య.. వ్యక్తి తలా, మొండెం వేరు చేసి..
ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. దుండగులు వ్యక్తిని దారుణంగా హత్య చేసి.. తల, మొండెంను వేరు చేశారు.

మహబూబాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. దుండగులు వ్యక్తిని దారుణంగా హత్య చేసి.. తల, మొండెంను వేరు చేశారు. తలలేని మొండాన్నికేసముద్రం విలేజ్ గిర్నితండాలో వదిలేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మొండానికి కొద్దిదూరంలో తల లభ్యమైంది. మృతుడు రైల్వేస్టేషన్లో పూల వ్యాపారం చేసే వెంకన్నగా పోలీసులు గుర్తించారు. భూవివాదమే హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story