అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం

అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తొలి విడతగా 1150 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు సీపీఐ లీడర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు. గుంటూరు కొత్తపేటలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమతి సమావేశం జరిగింది.. ప్రభుత్వం త్వరలోనే ఈ నిధుల విడుదలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని ముప్పాళ్ల కోరారు. అగ్రిగోల్డ్ బాధితులెవరూ అధైర్యపడొద్దని..అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు

Tags

Read MoreRead Less
Next Story