అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం
By - TV5 Telugu |25 Jun 2019 11:43 AM GMT
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తొలి విడతగా 1150 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు సీపీఐ లీడర్ ముప్పాళ్ల నాగేశ్వరరావు. గుంటూరు కొత్తపేటలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సమతి సమావేశం జరిగింది.. ప్రభుత్వం త్వరలోనే ఈ నిధుల విడుదలకు సంబంధించిన జీవో విడుదల చేయాలని ముప్పాళ్ల కోరారు. అగ్రిగోల్డ్ బాధితులెవరూ అధైర్యపడొద్దని..అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com