బీఫ్ ఎగుమతులు నిలిపివేత : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
By - TV5 Telugu |15 July 2019 3:46 PM GMT
కేంద్ర ప్రభుత్వం సంచల నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి బీఫ్ ఎగుమతులను నిలిపివేస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై పలు హిందూ ధార్మిక సంస్థలు, మఠాధిపతులు బీజేపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com