Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
దేశ రాజధానికి చేరిన కేసిఆర్

AA


టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు డిల్లీకి వెళ్లారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన డిల్లీ వెళ్లారు. రేపు ఉదయం మెదక్‌ ఎంపి విజయశాంతి డిల్లీ వెళ్తారు. డిల్లీలో తెలంగాణకు సంబంధించిన పలు సమస్యలపై కెసిఆర్‌ ఆయా శాఖల మంత్రులు, అధికారులను కలిసి పరిష్కరించమని కోరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నికల తర్వాత కెసిఆర్‌ డిల్లీకి వెళ్తుండటంతో తెలంగాణకు మద్ధతు ఇస్తున్న పార్టీల అధినాయకత్వాలతో కెసిఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Published Date : Tuesday, Aug 24, 08:25pm IST

Watch Video....
Related Articles
Gallery