Home > shanmukha
హత్రాస్ ఘటనపై సీఎం యోగికి కాల్ చేసిన ప్రధాని మోదీ
30 Sep 2020 8:22 AM GMTదేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హత్రాస్ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ యూపీ సీఎం యోగీ
కరోనా నుంచి కోలుకున్న వారిలో 90శాతం మందికి పైగా సైడ్ ఎఫెక్ట్స్
30 Sep 2020 8:08 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని వర్గాలవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి..
బాబ్రీ కూల్చివేత కేసు.. నిందితులంతా నిర్థోషులే
30 Sep 2020 7:31 AM GMTసుమారు మూడు దశాబ్ధాలుగా సంచలనం రేపుతున్నబాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్టు తుది తీర్పును
తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు
30 Sep 2020 7:26 AM GMTతెలంగాణలో ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. అయితే.. నిన్న, ఈ రోజు 2వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా .. 80 వేలకు పైగా కొత్త కేసులు..
30 Sep 2020 4:32 AM GMTదేశంలో కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతున్నాయి. ఒకే రోజు ఎనబై వేలకు పైగా కేసులు బయటపడగా.. ఒక్కరోజు మాత్రం 70 వేలకు
మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా
30 Sep 2020 3:54 AM GMTమహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజూ ఇరవై వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మొదటి డిబెట్
30 Sep 2020 2:42 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ట్రంప్, జో బిడెన్ మధ్య ముఖాముఖి ప్రారంభమైంది. ఎన్నికల్లో ఈ డిబెట్ అంత్యంత కీలకమైన
నేడు వెలువడనున్న బాబ్రీ మసీదు కేసు తీర్పు
30 Sep 2020 2:24 AM GMTబాబ్రీ మసీదు కేసులలో బుధవారం తుది తీర్పు వెలువడనుంది. 1992 డిశంబర్ లో ఈ మసీదు నేలమట్టం అయిన తరువాత ఇప్పటివరకూ
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం
30 Sep 2020 2:19 AM GMTలోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పితృ వియోగం కలిగింది. స్పీకర్ ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా అనారోగ్యంతో మంగళవారం
పాక్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
30 Sep 2020 1:48 AM GMTపాకిస్థాన్లోని మర్థాన్ నగరంలో భారీ ప్రేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా
భారత ప్రభుత్వంపై ఆమ్నెస్టీ సంచలన వ్యాఖ్యలు
29 Sep 2020 7:48 AM GMTఅంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ.. భారత ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది.
ఢిల్లీలో ఆందోళనకరంగా కరోనా మరణాలు
29 Sep 2020 6:19 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృభణ భయంకరంగా మారింది. ఒకానొక దశలో కరోనా ప్రభావం బాగా తగ్గి మిగాతా రాష్ట్రాలకు ఆధర్శంగా
భారత్లో కొత్తగా 70,589 కరోనా కేసులు
29 Sep 2020 5:11 AM GMTకేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,589 కరోనా సోకిందని తెలిపింది.
కాల్పులకు తెగబడిన పాకిస్థాన్.. బుద్ధి చెప్పిన భారత్
29 Sep 2020 4:52 AM GMTపాకిస్తాన్ సైనికులు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు.
287వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం
29 Sep 2020 4:26 AM GMTఅమరావతి రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు చేస్తున్న
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
29 Sep 2020 4:13 AM GMTతెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది.
టిక్టాక్ విషయంలో ట్రంప్ సర్కార్కి చుక్కెదురు
29 Sep 2020 4:12 AM GMTటిక్టాక్ యాప్ నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ సర్కార్కు డిస్టిక్ట్ ఆఫ్ కొలంబియాలోని జిల్లా కోర్టులో
గుజరాత్లో భవనం కుప్పకూలి ముగ్గురు మృతి
29 Sep 2020 2:06 AM GMTగుజరాత్లో సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం.. 13 మంది మృతి
29 Sep 2020 1:35 AM GMTమెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లా ట్రినిటారియా, ఫ్రంటెరా కోమాలపా రహదారిపై ఓ బస్పు అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది.
పీఎం కేర్స్కు బ్యాంకుల నుంచి రూ. 200 కోట్ల విరాళం
28 Sep 2020 8:23 AM GMTకరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రతీఒక్కరూ నడుంబిగించారు. ఎవరికి తోచిన సాయం వారు చేశారు.
కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
28 Sep 2020 8:10 AM GMTఇండొనేషియాలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కలిమంతన్ ప్రావిన్స్లో భారీ వర్షాలకు తారకన్ పట్టణంలోని జుటా పెర్మాయ్
భారత్లో కరోనా విజృంభణ.. కొత్తగా 82,170 కేసులు
28 Sep 2020 7:04 AM GMTభారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 82,170 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఒక్కరోజులోనే 1,039
తెలంగాణలో కొత్తగా 1,378 మందికి కరోనా
28 Sep 2020 5:49 AM GMTతెలంగాణలో ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,378 పాజిటివ్ కేసులు నమోదుయ్యాయి.
ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య కాల్పులు.. 16 మంది మృతి
28 Sep 2020 3:45 AM GMTఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరాబాక్ష్
చైనా బొగ్గు గనిలో ప్రమాదం.. 16 మంది మృతి
28 Sep 2020 3:06 AM GMTచైనాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లా చౌంగ్క్వింగ్ మున్సిపాలిటీలో
అలుపెరుగని పోరాటం.. 286వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
28 Sep 2020 2:49 AM GMTఏపీలో అమరావతి రైతుల నిరసనలు 286వ రోజుకు చేరాయి. మూడు రాజధానులు వద్దని.. అమరావతే ముద్దని నిరసనలతో ఆ ప్రాంతం
కరోనా బారినపడిన ఏపీ మంత్రి
28 Sep 2020 1:56 AM GMTకరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. అన్లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రాజకీయ ప్రముఖులు
ఏపీలో కొత్తగా 6923 కరోనా కేసులు
28 Sep 2020 1:32 AM GMTఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. కొత్తగా 6923 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఏపీ సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
27 Sep 2020 12:31 PM GMTఏపీ సీఎం జగన్కు ప్రతిపక్షనేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించిన విషయం తెలిసిందే.
గుండెపై కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం: కేంద్రం
27 Sep 2020 11:40 AM GMTకరోనా మొదలైనప్పటి నుంచి ఈ మహమ్మారిపై చాలా అధ్యాయనాలు జరుగుతున్నాయి. చాలా మంది పరిశోధకులు ఈ మహమ్మారి ప్రభావం
ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు
27 Sep 2020 11:37 AM GMTవరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం జరిగిన 75వ యునైటెడ్ నేషన్స్
సరిహద్దుల్లో భారీగా మోహరించిన భారత బలగాలు
27 Sep 2020 9:18 AM GMTసరిహద్దుల్లో అన్ని విధాల భారత్ సన్నద్ధం అవుతుంది. భారత్ కి రాఫెల్ విమానాలు వచ్చినప్పటి నుంచి సరిహద్దులపై ప్రత్యేకంగా
'ఆత్మ నిర్భర భారత్'లో రైతులదే కీలక పాత్ర: మోదీ
27 Sep 2020 8:25 AM GMT'ఆత్మ నిర్భర భారత్'లో రైతులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధాని మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కరోనా సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని...
ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి
27 Sep 2020 7:44 AM GMTకర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పాకిస్థాన్లో ఘోరరోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
27 Sep 2020 7:07 AM GMTపాకిస్థాన్ లో ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నారు. కరాచీ-హైదరాబాద్ రహదారిలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్
తెలంగాణలో కొత్తగా 1,967 కేసులు
27 Sep 2020 7:04 AM GMTతెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,85,833కి చేరింది....