Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు బిడ్ వేయనున్న భారత్


AA

అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల నిర్వహణకు భారత్‌ ఆసక్తి చూపిస్తోంది. 2017 అండర్-17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు ఆతిధ్యం ఇచ్చేందుకు భారత్ పోటీ పడుతోంది. ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇండియాలో వనరులు సమృద్ధిగా ఉన్నాయని AIFF ఉపాధ్యక్షుడు ఖలీల్ తెలిపారు.

మార్చ్ 31 లోపల ఫుట్‌బాల్ వరల్డ్‌ కప్ ఆతిధ్య హక్కులకోసం బిడ్ దాఖలు చేస్తామని ఆయన అన్నారు. ఈ బిడ్‌ను గెలుచుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేసారు. భారత్‌ ఆతిధ్య హక్కులు సొంతం చేసుకుంటే... దేశంలో సాకర్ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఖలీల్ అన్నారు.

Published Date : Tuesday, 31/1/2012 5:13 PM IST
Related Articles
Gallery