అనంత జిల్లాలో రోడ్డు ప్రమాదం
.jpg)
* లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు
* ఆరుగురు దుర్మరణం
* మరో ముగ్గురి పరిస్థితి విషమం
* బత్తలపల్లి మండలంలో ప్రమాదం
* క్షతగాత్రులు rdtఆస్పత్రికి తరలింపు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు గుమ్మలకుంట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మరో నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో బస్సు క్లీనర్ ఆనంద్, నల్గొండకు చెందిన మనోజ్ఞ, విజయవాడకు చెందిన ఏసుపాదంతోపాటు మరో యువతి ఇద్దరు అయ్యప్పస్వామి భక్తులు ఉన్నారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బత్తలపల్లి RDT ఆస్పత్రికి తరలించారు. బస్సులో 39 మంది ప్రయాణీకులు ప్రయాణీస్తున్నారు.
Published Date : Thursday, 19/1/2012 11:48 AM IST
* ఆరుగురు దుర్మరణం
* మరో ముగ్గురి పరిస్థితి విషమం
* బత్తలపల్లి మండలంలో ప్రమాదం
* క్షతగాత్రులు rdtఆస్పత్రికి తరలింపు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలి తీసుకుంది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు గుమ్మలకుంట వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మరో నలుగురు ప్రయాణీకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో బస్సు క్లీనర్ ఆనంద్, నల్గొండకు చెందిన మనోజ్ఞ, విజయవాడకు చెందిన ఏసుపాదంతోపాటు మరో యువతి ఇద్దరు అయ్యప్పస్వామి భక్తులు ఉన్నారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బత్తలపల్లి RDT ఆస్పత్రికి తరలించారు. బస్సులో 39 మంది ప్రయాణీకులు ప్రయాణీస్తున్నారు.
Published Date : Thursday, 19/1/2012 11:48 AM IST
Be the first to comment on this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |

