Vijayashanti : సంస్కారం లేని కేసీఆర్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు : విజయశాంతి

Vijayashanti : సంస్కారం లేని కేసీఆర్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు : విజయశాంతి
Vijayashanti : వేములవాడ దేవస్థానం అభివృద్ధికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు బీజేపీ నేత విజయశాంతి.

Vijayashanti : వేములవాడ దేవస్థానం అభివృద్ధికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలన్నారు బీజేపీ నేత విజయశాంతి. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ దేవాలయాలను పట్టించుకోవడం లేదన్నారు. వేములవాడ రాజన్న ఆలయ గుడి మెట్లపై బీజేపీ చేపట్టిన దీక్షలో విజయశాంతి పాల్గొన్నారు. సంస్కారం లేని కేసీఆర్‌కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేయడం కేసీఆర్ నైజంగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story