బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు..
By - Gunnesh UV |30 Aug 2021 2:13 PM GMT
Raja Singh: బీజేపీ ప్రజాసంగ్రమయాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రజాసంగ్రమయాత్రలో పాల్గొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే...ఆ పార్టీ గొడుగు కిందకు చేరే MIM పార్టీ నేతలకు...రాబోయే రోజుల్లో గడ్డుకాలమేనని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో దళితులు, గిరిజనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రెండువేల కోట్లు ప్రకటిస్తే...తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు రాజాసింగ్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com