CM KCR : సీఎం కేసీఆర్ తో బిహార్ RJD నేత తేజస్వి యాదవ్ భేటీ
By - TV5 Digital Team |11 Jan 2022 11:15 AM GMT
CM KCR : సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు బిహార్ RJD యువనేత తేజస్వి యాదవ్.
CM KCR : సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు బిహార్ RJD యువనేత తేజస్వి యాదవ్. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన RJD ప్రతినిధుల బృందం జాతీయ రాజకీయాలపై చర్చించింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై ఆరా తీశారు యువనేత తేజస్వి. ఈ భేటీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఆర్జేడీ నుంచి మాజీమంత్రి అబ్దుల్ భారీ సిద్దిఖీ, ఎమ్మెల్సీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ పాల్గొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com