దళితబంధు.. మహాఉద్యమంలా సాగాలి : సీఎం కేసీఆర్
By - Gunnesh UV |16 Aug 2021 10:13 AM GMT
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని శాలపల్లి ఇందిరానగర్ లో దళితబంధు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని శాలపల్లి ఇందిరానగర్ లో దళితబంధు బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభ ద్వారా సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనే రైతుబంధుకి శ్రీకారం ప్రారంభించానని, ఇప్పుడు అది అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని అన్నారు. అలాగే ఇప్పుడు ప్రారంభించే దళితబంధు కూడా ఓ ఉద్యమంగా మహాఉద్యమంగా సాగాలని అన్నారు. దళితబంధు పధకాన్ని ఇక్కడ ప్రారంభించడం తనకి ఎంతో సంతోషంగా ఉందని అన్నారు సీఎం
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com