ఏఎస్ రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో కాంగ్రెస్ విజయం
By - kasi |4 Dec 2020 10:42 AM GMT
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లను కైవసం చేసుకుంది. ఏఎస్ రావు నగర్, ఉప్పల్ డివిజన్లలో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి, ఉప్పల్లో మందముల్లా రజిత గెలుపొందారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com