నల్గొండలో జంట హత్యల కలకలం

నల్గొండలో జంట హత్యల కలకలం

నల్గొండలోని రాంనగర్‌లో డబుల్‌ మర్డర్‌లు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. తీవ్ర రక్తస్రావంతో ఆ ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు ఇరత రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశంలో మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు. హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story