హైదరాబాద్లో మరోసారి భారీగా బంగారం పట్టివేత
By - TV5 Digital Team |24 March 2021 11:58 AM GMT
చౌటప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద 12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. చౌటప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద 12 కోట్ల విలువైన 26 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో రహస్యంగా తరలిస్తున్న కోల్కతా నుంచి చెన్నై తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని కోల్కతా గోల్డ్ మాఫియా ముఠాకు అప్పగించినట్లు విచారణలో డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com