KTR: పాదయాత్రను అడ్డుకునే ఖర్మ మాకు పట్టలేదు- కేటీఆర్
By - Divya Reddy |18 April 2022 2:15 PM GMT
KTR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
KTR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ పాదయాత్రను టీఆర్ఎస్ అడ్డుకునే ఖర్మ తమకు లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన పాలన సాగిస్తున్నామని.. పక్కనే ఉన్న కర్నాటకకు వెళ్ళి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com