ఘర్ హమారా, గల్లీ హమారా అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకెళ్తామ్ : ఎంపీ రేవంత్రెడ్డి
By - kasi |16 Nov 2020 10:04 AM GMT
హైదరాబాద్ ప్రజల సమస్యలే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి. ఘర్ హమారా, గల్లీ హమారా అన్న నినాదంతో ఎన్నికల్లో ముందుకెళ్తామన్నారు. అందమైన స్లోగన్స్ ఇచ్చి ఓట్లను దండుకోవడం తప్ప.. పేద ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామన్నారు రేవంత్రెడ్డి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com