సీఎం కేసీఆర్‌ సభకి లైన్ క్లియర్.. !

సీఎం కేసీఆర్‌ సభకి లైన్ క్లియర్.. !
నల్గొండ జిల్లా హాలియాలో ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న సభకు అడ్డంకులు తొలిగిపోయాయి. ముందుగా అనుకున్న ప్రకారమే ఎల్లుండి సీఎం కేసీఆర్‌ సభ జరగనుంది. కరోనా నేపధ్యంలో లక్ష మందితో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ సభ రద్దు చేయాలని పిటిషన్లు దాఖలైయ్యాయి. అయితే ఈ పిటిషన్లను విచారణకు నిరాకరించింది హైకోర్టు రేపు, ఎల్లుండి తెలంగాణకు హైకోర్టుకు సెలవులు కావడంతో సీఎం కేసీఆర్‌ సభ యధావిధిగా జరగనుంది.

నల్గొండ జిల్లా హాలియాలో ఈ నెల 14న సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న సభకు అడ్డంకులు తొలిగిపోయాయి. ముందుగా అనుకున్న ప్రకారమే ఎల్లుండి సీఎం కేసీఆర్‌ సభ జరగనుంది. కరోనా నేపధ్యంలో లక్ష మందితో నిర్వహించనున్న సీఎం కేసీఆర్‌ సభ రద్దు చేయాలని పిటిషన్లు దాఖలైయ్యాయి. అయితే ఈ పిటిషన్లను విచారణకు నిరాకరించింది హైకోర్టు రేపు, ఎల్లుండి తెలంగాణకు హైకోర్టుకు సెలవులు కావడంతో సీఎం కేసీఆర్‌ సభ యధావిధిగా జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story